Sunday, June 19, 2011

అదన్నమాట! : జూన్ 12-18

క్రిందటి వారం బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర కాంగ్రెస్స్ అధ్యక్షుడు గా ప్రమాణం చేసారు. ఈ వారం , మంత్రులతో సమావేశం అయ్యారు. అధికారుల తో సమావేశం అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతునాయో పర్యవేక్షించారు. ఎలా జరపాలో నిర్దేశించారు. అదేంటి - ఇవ్వన్ని ముఖ్యమంత్రి కదా చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారా? అక్కడే పపు లో కాలేసార? ప్రభుత్వం కి, పార్టి కి ఎటువంటి తేడా లేదు అంట అండి. అందుకే బొత్స గారు ఇలా విర్ర వీగుతున్నారు అంట ! ఇక మీదట మనం ముఖ్యమంత్రి కి, కాంగ్రెస్స్ అధ్యక్షుడు కి మధ్య పరోక్ష పోరు చూస్తాం. రాష్ట్రం ఎటు పొతే ఏంటి లే....

0 comments:

Post a Comment